పెద్దపల్లి: వార్తలు
Telangana: ఈ పాఠశాలలో విద్యార్థులకు రోజూ కొబ్బరి లడ్డూ..ప్రధానోపాధ్యాయుడి వినూత్న ఆలోచన
పెద్దపల్లి జిల్లా (Peddapalli district) పరిధిలోని పాలకుర్తి మండలంలో (Palakurthi mandal)ఉన్న ఎల్కలపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంతో పాటు ఒక్కొక్కరికి ఒక కొబ్బరి లడ్డూ అందజేస్తున్నారు.
Srirampur: గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ విప్లవం.. ఏఐ శ్రీరాంపూర్
ఒక చిన్న గ్రామం తన అభివృద్ధిని కొత్త కోణంలో ప్రారంభించింది.గతంలో నెట్ కనెక్టివిటీ లేని గ్రామం, ఈ రోజు టెరాబైట్ల డేటాను వినియోగిస్తున్నది.
Viral Video: ప్రకృతి అందాల నెలవు పాండవలంక జలపాతం వద్ద పర్యాటకుల సందడి
ప్రకృతి రమణీయత కలిగిన పాండవలంక జలపాతం పర్యటకులను కనువిందు చేస్తోంది.
Telangana: తెలంగాణ టూరిజం స్పాట్ గా రామగిరి.. పర్వతమాల ప్రాజెక్ట్ కింద ఖిల్లాకు రోప్ వే ఏర్పాటు
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఉన్న ప్రసిద్ధ రామగిరి ఖిల్లాకు రోప్ వే ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం
మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
MANAIR VAGU: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన
పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు మానేరు వాగుపై నిర్మిస్తున్నవంతెన కూలిపోయింది.
Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్ పాయిజన్.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీల యూనిట్లో కలుషిత ఆహారం తిని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 17మంది అస్వస్థతకు గురయ్యారు.
Telangana: మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత
పెద్దపల్లి మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు మృతి చెందారు. వృద్దాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత!
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజారెడ్డి (70) అలియాస్ సాయన్న మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు సమాచారం.